ఛత్తీస్గఢ్లో కనీస మద్దతు ధరతో వరిధాన్యం సేకరణ
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 3,2021: సెంట్రల్ పూల్ కింద; డీసీపీ, డీసీపీయేతర రాష్ట్రాల్లో రైతుల నుంచి వరిధాన్యం సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. డీసీపీ…