Month: February 2021

కోవిడ్ టీకాల పురోగతిపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సమీక్ష

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ఫిబ్రవరి 7,2021:కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కోవిడ్ టీకాల పురోగతిపై రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ రోజు సమీక్ష జరిపారు. రాష్టాల ఆరోగ్య కార్యదర్శులు జాతీయ ఆరోగ్య మిషన్ ఎండీలు…

ఏఎస్‌9415 సప్లయర్‌ పీపీఏపీ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టిన సైయెంట్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 06, 2021 ః అంతర్జాతీయ ఇంజినీరింగ్,డిజిటల్‌ సాంకేతిక పరిష్కారాల కంపెనీ సైయెంట్‌, నేడు తాము ఏఎస్‌ 9145 సప్లయర్‌ ప్రొడక్షన్‌ పార్ట్‌ అప్రూవల్‌ (పీపీఏపీ) ప్లాట్‌ఫామ్‌లో తమ ఏరోస్పేస్‌ డిజిటలైజేషన్‌ ఆఫరింగ్‌లో భాగంగా పెట్టుబడులు పెట్టినట్లుగా వెల్లడించింది. అంతర్జాతీయంగా…