Month: December 2021

మొజాంబిక్‌లోని మ‌పుటో ఓడ‌రేవులో ప్ర‌వేశించిన భార‌తీయ నావికాద‌ళ ఓడ కేస‌రి

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,నేషనల్,డిసెంబర్ 26,2021:మిష‌న్ సాగ‌ర్ కింద మే 2020 నుంచి భార‌తీయ నావికాద‌ళం చేప‌ట్టిన మోహ‌రింపులో భాగంగా, భార‌తీయ నావికాద‌ళ ఓడ కేస‌రి 25 డిసెంబ‌ర్ 2021న మొజాంబిక్‌లోని మ‌పుటో ఓడ‌రేవులో ప్ర‌వేశించింది. ఈ ప్రాంత భ‌ద్ర‌త‌,…

ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ డెస్మండ్ టుటు మృతికి మోదీ సంతాపం

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,నేషనల్,డిసెంబర్ 26,2021:ఆర్చ్ బిషప్ ఎమిరిటస్ డెస్మండ్ టుటు మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో -"ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ డెస్మండ్ టుటు ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక…

“ఎఫ్‌3 సెలూన్” హైటెక్ సిటీలో ప్రారంభం

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైద‌రాబాద్,డిసెంబ‌ర్ 26,2021:సినిమా ప‌రిశ్ర‌మ‌కు అత్యంత ఫేవరెట్ అయిన ఎఫ్‌3 సెలూన్ కొత్త బ్రాంచి హైటెక్ సిటీ స‌మీపంలో ఆదివారం ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు దిల్ రాజు గారు,శిరీష్ రెడ్డి గారు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు అనిల్ రావిపూడి…

అత్యంత కనుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 26,2021: కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామిబ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మల్లన్న కల్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది.…

రూ.11,000 కోట్ల విలువైన జలవిద్యుత్ ప్రాజెక్టులకు డిసెంబర్27న ప్రధాని మోడీ ప్రారంభోత్సవం…శంకుస్థాపన

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, నేషనల్, డిసెంబర్ 26, 2021: ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ 2021 డిసెంబర్ 27న హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన దాదాపు రూ.11,000 కోట్ల విలువైన జలవిద్యుత్…