Month: September 2022

తొలిసారిగా సుప్రీంకోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,సెప్టెంబర్ 27,2022:తొలిసారిగా సుప్రీంకోర్టు మంగళవారం రాజ్యాంగ ధర్మాసనం విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించింది.సెప్టెంబరు 27, 2018న, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా "సూర్యకాంతి ఉత్తమ క్రిమిసంహారక మందు" అంటూ రాజ్యాంగపరమైన…

“కళామందిర్ రాయల్” బ్రాండ్ నూతన షోరూమ్ లాంచ్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,సెప్టెంబర్ 27,2022: హైదరాబాద్ లో “కళామందిర్ రాయల్” బ్రాండ్ నూతన షోరూమ్ లాంచ్ అయ్యింది. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 36లో జరిగిన ఈ కార్యక్రమానికి సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల, అక్కినేని…

59ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా రానున్న బృహస్పతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వాషింగ్టన్,సెప్టెంబర్ 26,2022: బృహస్పతి సోమవారం 59 సంవత్సరాలలో భూమికి అత్యంత సమీపంగా చేరుకోనుంది. దిగ్గజం గ్యాస్ గ్రహం "వ్యతిరేకత"కి చేరుకున్నప్పుడు అద్భుతమైన వీక్షణ కోసం స్టార్‌గేజర్‌లు వేచి ఉన్నారు. తదుపరిసారి బృహస్పతి ఇంత దగ్గరగా…

కనకదుర్గ‌మ్మ‌ సేవలో గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ హ‌రిచంద‌న్ దంప‌తులు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, విజ‌య‌వాడ‌,సెప్టెంబర్ 26, 2022: ఇంద్రకీలాద్రి కనకదుర్గ‌మ్మ‌వారిని ఆంద్రప్రదేశ్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ హ‌రిచంద‌న్ దంప‌తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ..క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, అమ్మ‌వారిద‌ర్శ‌నంతో స‌క‌ల శుభాలు చేకూరుతాయ‌ని అన్నారు. ఇంద్ర‌కీలాద్రిపై…

ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 26,2022: ఈ రోజు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,150 ఉండగా, 10 గ్రాముల 24…

తిరుపతి శ్రీవారి ఆస్తులు ఎంతో తెలుసా..?

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్ 25, 2022: వడ్డీకాసులవాడు..కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆస్తులు ఎన్ని ఉన్నాయో లెక్కతేలింది. వాటికి సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది. శ్రీవారికి 14 టన్నుల బంగారం, 14 వేల కోట్ల డిపాజిట్లు…

ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో హైదరాబాద్ చిన్నారికి సిల్వర్ మెడల్

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 25, 2022: హైదరాబాద్ కు చెందిన ఆరేళ్ళ జైస్వీ అరుదైన ఘనత సాధించింది. రష్యాలోని మాస్కోలో నిర్వహించిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఇండియా, తెలంగాణ నుంచి పోటీ చేసిన ఆరేండ్ల హైదరాబాద్ అమ్మాయి జైస్వీ…