The annual Teppotsavams in Tiruchanoor temple concludedThe annual Teppotsavams in Tiruchanoor temple concluded
TEPPOTSAVAMS CONCLUDES IN SRI PAT
TEPPOTSAVAMS CONCLUDES IN SRI PAT
TEPPOTSAVAMS CONCLUDES IN SRI PAT
TEPPOTSAVAMS CONCLUDES IN SRI PAT

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 24,2021:తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు గురువారం ముగిశాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తికి అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఊంజ‌ల్ సేవ నిర్వ‌హించ‌నున్నారు.

TEPPOTSAVAMS CONCLUDES IN SRI PAT
TEPPOTSAVAMS CONCLUDES IN SRI PAT
The annual Teppotsavams in Tiruchanoor temple concluded
The annual Teppotsavams in Tiruchanoor temple concluded