KAVITRAYA MAHABHARATAM PUBLICATION TO READERS FOREKAVITRAYA MAHABHARATAM PUBLICATION TO READERS FORE
KAVITRAYA MAHABHARATAM PUBLICATION TO READERS FORE
KAVITRAYA MAHABHARATAM PUBLICATION TO READERS FORE

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుప‌తి,ఆగ‌స్టు 28,2021:టిటిడి ప్ర‌చురించిన క‌విత్ర‌య మ‌హా భార‌తం, రూట్స్ పుస్త‌కాలు పాఠ‌కుల‌కు అందుబాటులో ఉంచిన‌ట్లు టిటిడి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

టిటిడి ఇటీవ‌ల పునః ముద్రించిన క‌విత్ర‌య మ‌హా భార‌తం 15 వాల్యుమ్‌లు (తెలుగు) రూ. 4,100-, వేదాల‌కు సంబంధించిన రూట్స్ (ఆంగ్ల‌) పుస్త‌కం రూ. 850- భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. తిరుమ‌ల‌, తిరుప‌తిల్లోని టిటిడి ప్ర‌చుర‌ణ‌ విక్ర‌య శాల‌ల్లో ఈ పుస్త‌కాలు అందుబాటులో ఉన్నాయి.

KAVITRAYA MAHABHARATAM PUBLICATION TO READERS FORE
KAVITRAYA MAHABHARATAM PUBLICATION TO READERS FORE