365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 6,2024: ఎన్. ఎన్. ఎక్స్పీరియన్స్ బ్యానర్ పై మెట్టు రోహిత్ రెడ్డి, శ్రీలు హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న నూతన సినిమాకు శాన్వి కేదారి నిర్మాత, విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధర్మ కెమెరామెన్, నరేష్ రెడ్డి ఈ మూవీకి లిరిక్స్ అందిస్తున్నారు.

నిర్మాత శాన్వి కేదారి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ…

”డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతోంది. యూత్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాగా ఉంటుందని, త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తాము అన్నారు.

ప్రతి ప్రేక్షకుడిని అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని, శరవేగంగా షూగింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్ ను త్వరలో యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. వచ్చే దసరాకు సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

ఇదికూడా చదవండి:రిలయన్స్ జియో ధర అండ్ ఎయిర్‌టెల్-వి ఈ రెండు వాటిలో ఏది తక్కువ ధర …

Also read : “Tough Times Don’t Last, Tough People Do”..

ఇదికూడా చదవండి:పాకిస్థాన్ లో సోషల్ మీడియా పై నిషేధం

ఇదికూడా చదవండి:విద్యుత్ బిల్లులు చెల్లించడానికి క్యూఆర్ కోడ్ ను వాడాల్సిందే..

Also read :Steel Secretary Visits NMDC’s New State-of-the-art R&D Centre

ఇదికూడా చదవండి: ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ ‘ఫ్రీడమ్’ను విడుదల చేసిన బజాజ్..