Category: covid-19 news

తెలంగాణాలోని జహీరాబాద్‌ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు 500 ఎల్‌పీఎం ఆక్సిజన్‌ ప్లాంట్‌ను విరాళంగా అందజేసిన మహీంద్రా గ్రూప్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జహీరాబాద్‌,30 జనవరి 2022 :కోవిడ్‌–19 సంక్షోభ పరిష్కారానికి విస్తృతశ్రేణి, సానుభూతి తో కూడిన ప్రతిస్పందనలో భాగంగా మహీంద్రా గ్రూప్‌ నేడు 500 ఎల్‌పీఎం ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ ఏరియా జనరల్‌ హాస్పిటల్‌,జహీరాబాద్‌, తెలంగాణా వద్ద…

వైద్యరక్షణ భవితకు కృత్రిమేధస్సు-డిజిటల్ వైద్యం కీలకం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 30,2022: ఆరోగ్య రక్షణ రంగానికి సంబంధించి భవిష్యత్తులో కృత్రిమ మేధో పరిజ్ఞానం, డిజిటల్ వైద్యం వంటివి కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి…