Category: covid-19 news

రూ. 51కోట్ల విరాళం ప్రకటించిన మ్యాన్‌కైండ్ ఫార్మా

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి31,హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనాపై పోరుకు తమ వంతుగా 51కోట్లు విరాళం అందజేస్తున్నట్లు మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ ప్రకటించింది. ఈ సొమ్మును ఆయా రాష్ట్రాల్లోని సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో…

సి ఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందించైనా పలు సంస్థలు

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి31,హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. దీనికి సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతి భవన్…