Category: covid-19 news

Corona virus | బూస్టర్ డోస్ లు ఉపయోగకరమా కాదా..? పరిశోధకులు ఏమంటున్నారు..?

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, నవంబర్, హైదరాబాద్,21, 2021: టీకా రెండవ డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత యాంటీ బడీస్ తగ్గుతాయి. కొందరు వైద్యులు బూస్టర్ డోస్ లు పరిష్కారమని భావిస్తుండగా, పరిశోధకులు మాత్రం టీ-సెల్స్ సహాయపడతాయా లేదా అనేదానిపై పరిశోధనలుచేస్తున్నారు.ప్రస్తుతానికి…

New analyses of two AZD7442 COVID-19 Phase III trials in high-risk populations confirm robust efficacy and long-term prevention..

365telugu.com online news,India,November 18th,2021:New data from the AZD7442 COVID-19 PROVENT prevention and TACKLE outpatient treatment Phase III trials both showed robust efficacy from a one-time intramuscular (IM) dose of the…

సానుకూలంగా వినియోగదారుల ఋణాల పునరుద్ధరణ జరుగుతుందని వెల్లడించిన హోమ్‌ క్రెడిట్‌ హౌ ఇండియా బారోస్‌ 2021 అధ్యయనం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,నవంబర్‌ 16,2021:యూరోప్‌, ఆసియా వ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో పాటుగా భారతదేశం లో ఆర్ధిక చేర్పుకు తోడ్పాటునందిస్తున్న అంతర్జాతీయ వినియోగదారు ఋణ ప్రదాతకు స్థానిక విభాగం హోమ్‌క్రెడిట్‌ తమ వార్షిక అధ్యయనం ‘హౌ ఇండియా…

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా న‌వ‌గ్ర‌హ హోమం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,నవంబర్ 12,2021:తిరుపతి లోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం న‌వ‌గ్ర‌హ హోమం శాస్త్రోక్తంగా జ‌రిగింది.కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా…

New study | 17శాతం మంది చిన్నారులు బీపీతోబాధపడుతున్నారట…కొత్త అధ్యయనంలో వెల్లడి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, 08 నవంబర్‌ 2021 ః రిపోర్ట్‌ కార్డ్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ దేశవ్యాప్తంగా 64,165 మంది తల్లిదండ్రులను సంప్రదించడం తో పాటుగా వారి 3–18 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులకు సవివరంగా ఆరోగ్య పరీక్షలను…

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ టీకాల లభ్యతపై తాజా సమాచారం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,నవంబర్ 5,2021: దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 టీకాల వేగాన్ని మరింత పెంచడానికి పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొవిడ్ టీకాల సార్వత్రికీకరణ కొత్త దశ ఈ ఏడాది జూన్‌ 21 నుంచి ప్రారంభమైంది.…