Category: covid-19 news

AKHANDA BALAKANDA PARAYANAM |సెప్టెంబరు 2న ఒకటో విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,ఆగస్టు 31,2021: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై సెప్టెంబరు 2వ తేదీ గురువారం “బాలకాండ – సకల సంపత్ప్రదం” పేరిట ఒకటో విడ‌త‌…

సెప్టెంబరు 15 నుండి 17వ తేదీ వరకు కోసువారిపల్లి శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి ప‌విత్రోత్స‌వాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఆగస్టు 31,2021:చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక ప‌విత్రోత్స‌వాలు సెప్టెంబరు 15నుంచి 17వ తేదీ వరకు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 14న సాయంత్రం 5.30 గంటలకు భగ‌వ‌తారాధ‌న,…

శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,ఆగస్టు 30,2021: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవేంకటేశ్వర స్వామిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా భావించి ఆస్థానం నిర్వహిస్తారు. ఆగ‌స్టు 31న ఉట్లోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని సాయంత్రం…

EO INSPECTS AGARBATTI UNIT AT TIRUPATI GOSHALA |ఎస్వీ గోశాల‌లో అగ‌ర బ‌త్తుల త‌యారీని ప‌రిశీలించిన టిటిడి ఈవో

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, ఆగ‌స్టు 30,2021: తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో సోమ‌వారం ఉద‌యం గోకులాష్ట‌మి గోపూజ అనంత‌రం ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అగ‌ర బ‌త్తుల త‌యారీ ప్లాంట్‌ను ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…