సంప్రదాయ భోజనంలో ఎన్నో పోషకాలున్నాయి : ఈవో
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, తిరుమల, ఆగస్టు 28,2021: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో వండిన సంప్రదాయ భోజనాన్ని శుక్రవారం టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి స్వీకరించారు. తిరుమల అన్నమయ్య భవనం క్యాంటీన్లో టిటిడి గురువారం…