Category: Politics

విద్యార్థుల ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలి : రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి,15,2022: తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్‌ షిప్‌లను వెంటనే చెల్లించాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. రెండేళ్ల నుంచి బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌లు చెల్లించకపోవడంతో ఫీజు రీయింబర్స్‌…

ఐదు రాష్ట్రాల్లో శాసనసభలకు సాధారణ ఎన్నికలు- 2022

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, జనవరి 9,ఢిల్లీ,2022: భారత ఎన్నికల సంఘం గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల‌ శాసనసభలకు 2022 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. గోవా,మణిపూర్, పంజాబ్ ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్ శాసనసభలకు సాధారణ ఎన్నికల ప్రెస్ నోట్-2022…

ముగిసిన “ఈ-పరిపాలన” 24 వ జాతీయ సదస్సు..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, జనవరి 9,ఢిల్లీ,2022: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర పరిపాలనాసంస్కరణల శాఖ, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ-పరిపాలనపై రెండు రోజుల పాటు నిర్వహించిన రెండు రోజుల 24వ జాతీయ సాస్ విజయవంతంగా ముగిసింది.…

#Megastar తెలుగు చిత్ర పరిశ్రమపై మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్..

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ వార్తలు,హైదరాబాద్,జనవరి 3,2022: మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఇకపై ‘ఇండస్ట్రీ హెడ్’ అని సంబోధించవద్దని” అన్నారు. “దయచేసి నన్ను ఇకపై ‘ఇండస్ట్రీ…

PM MODI | ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి శంకు స్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ…

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వ‌విద్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. 700 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో ఈ యూనివ‌ర్సిటీని నెల‌కొల్పుతారు. సింథ‌టిక్ హాకీ గ్రౌండ్‌, ఫుట్‌బాల్ గ్రౌండ్‌, బాస్కెట్ బాల్ , వాలీబాల్ ,…

Central government review | ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోని ప్రజారోగ్యపరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఢిల్లీ, డిసెంబర్ 28,2021:త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలతో, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, కోవిడ్-19 నియంత్రణ,…

Rythubandhu | రైతుబంధు సాయం రూ. 50,000 కోట్లు.. యాసంగిలో 7,500 కోట్లు పంపిణికి ఏర్పాట్లు🤑🤑🤑

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 12, 2021: బీడుపడ్డ తెలంగాణ పచ్చవడాలె.. అన్నదాత దేనికోసం ఆరాటపడకుండా.. గుండెలమీద చెయ్యేసుకొని ఎవుసం చేసుకోవాలె. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి సంకల్పం. అందులోంచి ఆవిష్కారమైంది రైతుబంధు. అవినీతి లేదు.. హెచ్చుతగ్గులు లేవు.. గుంట జాగున్నా..…

PAWAN KALYAN | విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించరు..?

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, విశాఖపట్నం, డిసెంబర్ 12, 2021: విశాఖపట్నంలో జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందరినీ ఢిల్లీకి తీసుకెళ్లాలని, మీరే సారథ్యం వహించవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి…