Category: tour news

జేఈఈ మెయిన్ 2025 సెషన్-2 ఫలితాలు విడుదల: ఇక్కడ చెక్ చేసుకోండి..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, ఏప్రిల్19, 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్ 2025 సెషన్-2 (పేపర్-1, బీఈ/బీటెక్) ఫలితాలను శుక్రవారం అధికారికంగా

స్టెర్లింగ్ టిపేశ్వర్: లగ్జరీ వైల్డ్‌లైఫ్ రిసార్ట్‌తో అటవీ సౌందర్యంలో కొత్త అధ్యాయం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 18, 2025: మహారాష్ట్రలోని టిపేశ్వర్ టైగర్ రిజర్వ్‌లో స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ తన 14వ వైల్డ్‌లైఫ్ రిసార్ట్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. దేశంలోని

అమర్‌నాథ్ యాత్ర 2025: ఆన్‌లైన్ – ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, తేదీలు- మార్గాలు.. పూర్తివివరాలు..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జమ్మూ, ఏప్రిల్ 15,2025 : బాబా అమర్‌నాథ్ యాత్ర 2025 కోసం సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ యాత్ర జూలై 3, 2025 నుంచి ఆగస్టు 9, 2025 వరకు 38 రోజుల

ప్రముఖ చారిత్రక, పురావస్తు పరిశోధకుడు మైనా స్వామికి ఉగాది పురస్కారం..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 31, 2025: ప్రముఖ చారిత్రక, పురావస్తు పరి శోధకుడు, రచయిత మైనా స్వామి ని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారంతో సత్కరించింది. ఉగాది సందర్భంగా

హైదరాబాద్ లో ట్రాఫిక్‌ను అధిగమించడానికి ఫ్రీ ఉబెర్ షటిల్ రైడ్స్..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 18, 2025: హైటెక్ సిటీకి రోజువారీ ప్రయాణం మరింత సౌకర్యవంతమవుతుంది. మార్చి 17 నుంచి ఉబెర్ 3 వారాల

ఫిబ్రవరి 2025లో ఏ కంపెనీ ఎన్ని వాహనాలను విక్రయించింది..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 16,2025 : ఫిబ్రవరి 2025 కార్ల అమ్మకాల నివేదిక ఆటోమేకర్లు ఫిబ్రవరి 2025లో తమ వాహనాల అమ్మకాల గణాంకాలను విడుదల

మహాకుంభ్‌లో రైల్వే రద్దీ పెరగడంతో సమస్తిపూర్ డివిజన్‌కు రూ.1.85 కోట్ల ఆదాయం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 2, 2025: మహాకుంభ్‌లో పవిత్ర స్నానం కోసం సమస్తిపూర్ డివిజన్‌లోని వివిధ రైల్వే స్టేషన్ల నుంచి లక్షా పాతిక వేలకుపైగా భక్తులు

కేవలం 30 నిమిషాల్లో ఢిల్లీ-జైపూర్ ప్రయాణం! భారతదేశపు మొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 25, 2025: భారతదేశం అధునాతన రవాణా వ్యవస్థలో మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోని మొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తి అయ్యింది.

గత 15 ఏళ్లలో దేశంలో పెద్ద తొక్కిసలాట సంఘటనలు-గణాంకాలు..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి16, 2025 : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించగా, 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన గతంలో