365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,డిసెంబరు 11,2021: తిరుపతికి చెందిన త్రివేణ్ కుమార్ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు రూపాయలు విరాళంగా అందించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో విరాళం డిడిని టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి టిటిడి బోర్డ్ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.