365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 10,2025: చిన్నారుల్లోని నటనాప్రతిభను వెలికి తీసేందుకు జీ తెలుగు రూపొందించిన ప్రముఖ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుందీ కార్యక్రమం.
Read this also…‘Zee Telugu Unveils Drama Juniors Season 8 with a Star-Studded Grand Launch
ఇది కూడా చదవండి…‘ప్రేమకు జై’ ఏప్రిల్ 11న విడుదల…
వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. తొలిసారి బుల్లితెరపై న్యాయనిర్ణేతగా అడుగుపెడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నటీమణి రోజాతో కలిసి చిన్నారులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. ప్రారంభ ఎపిసోడ్కి ప్రముఖ నటులు జగపతి బాబు, ఆమని ముఖ్య అతిథులుగా హాజరవుతారు.

ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే.. పాల్గొనే చిన్నారులను బాయ్స్ టీమ్, గర్ల్స్ టీమ్లుగా విడదీశారు. గర్ల్స్ టీమ్కు యాంకర్ లాస్య, బాయ్స్ టీమ్కు త్రినయని సీరియల్తో గుర్తింపు పొందిన అశికా పదుకొణె మెంటర్లుగా ఉంటారు.
Read this also…‘Premaku Jai’ Set to Captivate Theatres on April 11
Read this also…Are You Eating Muskmelon and Watermelon Together? Here’s Why It Could Harm Your Health
ఈ సీజన్కు సుధీర్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఎంపికైన ప్రతిభావంతులైన పిల్లలు తమ నటనా ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు. హాస్యం, హృద్యత, వినోదం… అన్నీ కలగలిపిన ఈ రియాలిటీ షో మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది.