MAHINDRA JEEP DONATED MAHINDRA JEEP DONATED
MAHINDRA JEEP DONATED
MAHINDRA JEEP DONATED

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుమ‌ల‌, ఆగ‌స్టు 26,2021: మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ‌ సిఈవో దిలీప్ గురువారం రూ.16 ల‌క్ష‌లు విలువైన మ‌హేంద్ర థార్ జీపును టిటిడికి విరాళంగా అందించారు.

MAHINDRA JEEP DONATED
MAHINDRA JEEP DONATED

శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వ‌హించి, వాహ‌నాల రికార్డుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు

MAHINDRA JEEP DONATED
MAHINDRA JEEP DONATED