365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుమల, ఆగస్టు 26,2021: మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ సిఈవో దిలీప్ గురువారం రూ.16 లక్షలు విలువైన మహేంద్ర థార్ జీపును టిటిడికి విరాళంగా అందించారు.
శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించి, వాహనాల రికార్డులను టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు