More than 2 crore recovered Kovid victims in the countryMore than 2 crore recovered Kovid victims in the country

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ మే 14 ,2021:ఇప్పటిదాకా భారత దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య కీలకమైన మైలురాయి చేరుతూ ఈరోజు 2 కోట్లు దాటింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 83.50% అయింది. గత 24 గంటలలో 3,44,776 మంది కోలుకున్నారు. ఇది కొత్తగా నమోదైన కోవిడ్ కేసులకంటే ఎక్కువ కావటం గమనార్హం.  కొత్తగా కోలుకున్నవారిలో  71.16% వాటా పది రాష్ట్రాలదే కావటం కూడా గమనార్హం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001EABF.jpg

గడిచిన 14 రోజులలో కోలుకున్నవారి సంఖ్యను ఈ దిగువ చిత్రపటం చూపుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021H35.jpg

దేశంలో మొత్తం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య ఈ రోజు  37,04,893 కు తగ్గింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 15.41% వాటా. గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య నికరంగా 5,632 తగ్గింది. చికిత్సలో ఉన్న కేసులలో 12 రాష్ట్రాల వాటా 79.7% 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003K6RQ.jpg

భారత ప్రభుత్వం అందుకున్న అంతర్జాతీయ సాయాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు కేటాయించి వేగంగా పంపుతోంది.  ఇప్పటిదాకా మొత్తం  9,294 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 11,835 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 6,439 వెంటిలేటర్లు, దాదాపు  4.22 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లను రోడ్డు,  వాయు మార్గాల ద్వారా రాష్టాలకు తరలించారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా మూడో దశ టీకాల కార్యక్రమం మొదలవటంతో ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య వేగంగా పెరుగుతూ 18 కోట్లకు దగ్గరవుతూ ఉంది. 26,02,435  శిబిరాల ద్వారా మొత్తం 17,92,98,584 టీకా డోసులు ఇచ్చినట్టు ఉదయం 7 గంటలకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందులో ఆరోగ్య సిబ్బంది  తీసుకున్న  96,18,127 మొదటి డోసులు,   66,04,549 రెండో డోసులు, కొవిడ్ యోధులు తీసుకున్న    1,43,22,390 మొదటి డోసులు, 81,16,153 రెండో డోసులు, 18-45 వయోవర్గం వారు అందుకున్న మొదటి డోసులు 39,26,334 ఉండగా, 45-60 వయీవర్గం వారు తీసుకున్న  5,66,09,783 మొదటి డోసులు,  85,39,763 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,42,42,792 మొదటి డోసులు, 1,73,18,693 రెం డో డోసులు ఉన్నాయి.

More than 2 crore recovered Kovid victims in the country
More than 2 crore recovered Kovid victims in the country
ఆరోగ్య సిబ్బందిమొదటి డోస్96,18,127
రెండో డోస్66,04,549
కోవిడ్ యోధులుమొదటి డోస్1,43,22,390
రెండో డోస్81,16,153
18-44 వయోవర్గంమొదటి డోస్39,26,334
45 – 60 వయోవర్గంమొదటి డోస్5,66,09,783
రెండో డోస్85,39,763
60 పైబడ్డవారుమొదటి డోస్5,42,42,792
రెండో డోస్1,73,18,693
 మొత్తం17,92,98,584

ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో పది రాష్ట్రాలవాటా 66.75% ఉంది.   

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KH0N.jpg

గత 24 గంటలలో 18-44 వయీవర్గానికి చెందిన లబ్ధిదారులు 4,40,706  డోసులు తీసుకోగా వీరికి టీకాలు మొదలైన మే 1 నుంచి ఈ వయోవర్గం 32 రాష్ట్రాలలో కలిపి తీసుకున్న మొత్తం డోసుల సంఖ్య 39,26,334 కు చేరింది.  వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 18-44 వయోవర్గం వారు తీసుకున్న టీకా వివరాల పట్టిక ఇది: 

సంఖ్యరాష్ట్రంమొత్తం
1అండమాన్- నికోబార్ దీవులు1,175
2ఆంధ్రప్రదేశ్2,153
3అస్సాం1,48,136
4బీహార్4,04,150
5చండీగఢ్2
6చత్తీస్ గఢ్1,028
7దాద్రా-నాగర్ హవేలి729
8డామన్-డయ్యూ861
9ఢిల్లీ5,23,094
10గోవా1,757
11గుజరాత్4,19,839
12హర్యానా3,84,240
13హిమాచల్ ప్రదేశ్14
14జమ్మూకశ్మీర్30,169
15జార్ఖండ్94
16కర్నాటక1,04,242
17కేరళ1,149
18లద్దాఖ్86
19మధ్యప్రదేశ్1,36,346
20మహారాష్ట్ర6,34,570
21మేఘాలయ6
22నాగాలాండ్4
23ఒడిశా1,08,296
24పుదుచ్చేరి2
25పంజాబ్5,755
26రాజస్థాన్5,90,276
27తమిళనాడు26,467
28తెలంగాణ500
29త్రిపుర2
30ఉత్తరప్రదేశ్3,15,928
31ఉత్తరాఖండ్67,427
32పశ్చిమ బెంగాల్17,837
మొత్తం39,26,334

గత 24 గంటలలో 20 లక్షలకు పైగా టీకా డోసులిచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 118 వ రోజైన మే 13న 20,27,162 టీకాలివ్వగా  18,624 శిబిరాలలో 10,34,304 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 9,92,858 మంది రెండో డోస్ తీసుకున్నారు.

More than 2 crore recovered Kovid victims in the country
More than 2 crore recovered Kovid victims in the country

తేదీమే 13, 2021 (118వ రోజు)

ఆరోగ్య సిబ్బందిమొదటి డోస్17,022
రెండో డోస్33,409
కోవిడ్ యోధులుమొదటి డోస్83,628
రెండో డోస్83,594
18-44 వయోవర్గంమొదటి డోస్4,40,706
45 – 60 వయోవర్గంమొదటి డోస్3,53,966
రెండో డోస్3,68,924
60 పైబడ్డవారుమొదటి డోస్1,38,982
రెండో డోస్5,06,931
మొత్తంమొదటి డోస్10,34,304
2ndDose9,92,858

దేశంలో పెరుగుతున్న కోవిడ్ పరీక్షలను ఈ దిగువ చిత్ర పటం చూపుతుంది. ఇప్పటివరకు 31 కోట్ల కొవిడ్ నిర్థారణ  పరీక్షలు జరిగాయి. పాజిటివిటీ కూడా స్వల్పంగా పెరిగి 7.72% అయింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005F1Q3.jpg

రోజువారీ పాజిటివిటీ స్వల్పంగా తగ్గి 20.08% కు చేరటాన్ని ఈ చిత్రపటంలో చూడవచ్చు. .

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006A39N.jpg

గడిచిన 24 గంటలలో 3,43,144 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పది రాష్ట్రాల వాటా 72.37% ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 42,582 కొత్త కేసులు రాగా, కేరళలో 39,955, కర్నాటకలో  35,297 వచ్చాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0076VAJ.jpg

జాతీయ స్థాయిలో కోవిడ్ కేసులలో మరణాల శాతం 1.09% గా నమోదైంది. గత 24 గంటలలో 4,000 మంది కోవిడ్ తో మరణించారు. ఇందులో పది రాష్టాలకు చెందినవారే 72.70% ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 850 మరణాలు నమోదు కాగా కర్నాటకలో 344 మంది కరోనాతో చనిపోయారు.  .

More than 2 crore recovered Kovid victims in the country
More than 2 crore recovered Kovid victims in the country
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0084DLF.jpg