365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 7,2021: పత్ మేడ రాజస్థాన్ శ్రీధామ్ పర్యటన ముగించుకుని అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది బృందం.

ఈ బృందంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ, మై హోమ్ గ్రూప్స్ అధినేత ,టీటీడీ పాలకమండలి సభ్యులు జూపల్లి రామేశ్వర రావు, యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్ కొలిశెట్టి శివ కుమార్ లు ఉన్నారు .