365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 1,2022: రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీనివాసమంగాపురంలో మంగళవారం శ్రీ కృష్ణుడు రుక్మిణి సత్యభామతో నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.ఈ కార్యక్రమములో స్పెషషల్ గ్రేడ్ డిప్యూటీ ఈ ఓ శ్రీమతి వరలక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య , ఆర్జితం ఇన్స్పెక్టరు శ్రీ ధనశేఖర్ అర్చకులు శ్రీ రాజశేఖర్ స్వామి శ్రీ ఆంజనేయచార్యులు పాల్గొన్నారు…