అర్హులైన దివ్యాంగులందరికీ ఆహార భద్రత కల్పించాలన్నకేంద్రం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిల్లీ,23 ఆగష్టు 2020:జాతీయ ఆహారభద్రతా చట్టం 2013 కింద అర్హులైన దివ్యాంగులందరిని చేర్చాల్సిందిగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఆహారం, ప్రజా పంపిణీ విభాగం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు పంపింది.ఈ…