టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా రాజేష్శర్మ ప్రమాణస్వీకారం
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,తిరుమల,సెప్టెంబరు 28,2021: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా రాజేష్శర్మ మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి రాజేష్శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు.…