TTD | తిరుమలలో అంజనాద్రి అభివృద్ధిపై టిటిడి ఈఓ కెఎస్.జవహర్ రెడ్డి సమీక్షా సమావేశం..
365తెలుగు డాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జనవరి 20,2022: తిరుమలలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో…