Tag: ap news

హ‌నుమ‌త్ సేవ-అష్ట‌సిద్ధుల‌కు త్రోవ : ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, 2021 జూన్ 04: లోకంలోని మాన‌వులలో ఎవ‌రైతే హ‌నుమంతుడిని సేవిస్తారో వారికి అష్ట‌సిద్ధులు సిద్ధిస్తాయ‌ని ప్ర‌ముఖ పండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం ఆచార్యులు రాణి స‌దాశివ‌మూర్తి ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లో హ‌నుమ‌జ్జ‌యంతి…