పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను చంద్రబాబుకు అమ్ముకుంటున్నారు: వైఎస్ జగన్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, జూలై 29,2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి "వైఎస్సార్ కాపు నేస్తం" సొమ్మును శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. పథకాల పేరుతో డబ్బులు దోచుకుంటు…