నీటిపై శవాసనం వేసిన ప్రముఖ యోగా-మెడిటేటర్, ఎనర్జీ హీలర్
365తెలుగుడాట్కామ్,ఆన్లైన్,న్యూస్,ఫిబ్రవరి21,2021,హైదరాబాద్ : ప్రముఖ యోగా-మెడిటేటర్, ఎనర్జీ హీలర్ భువనగిరి కిషన్ నీటిపై శవాసనం వేశారు. ఇలా నీళ్ల పైన శవాసనం వేస్తూ ఎంతసేపైనా ఉండగలుగుతానని అంటున్నారు ఆయన. అయితే ఈ శవాసనం వేయడానికి శరీర పరిమాణంతో గానీ, వయసుతో గానీ సంబంధం…