నైపుణ్య శిక్షణ ద్వారా భారతదేశంలో 1,160 మంది యువతకు (2021) ఉత్పాదక ఉపాధి అవకాశాలు కల్పించిన ఎస్ఎఓస్ చిల్డ్రన్స్ విలేజస్ ఆఫ్ ఇండియా
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 8, 2022: భారతదేశంలో బాలల సంరక్షణ కోసం స్వతంత్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజస్ ఆఫ్ ఇండియా. ఎస్ఓఎస్ తన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా దేశంలో 1,820 మందికి పైగా…