First in India | దేశంలో తొలి “ఓపెన్ రాక్ మ్యూజియం”ను ప్రారంభించిన కేంద్ర మంత్రి…
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, ఢిల్లీ, జనవరి 7, 2022: హైదరాబాద్ సిఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లో వినూత్నంగా ఏర్పాటైన “రాక్ మ్యూజియం”ను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. దేశంలో ఇటువంటి…