ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్ఐఆర్డీపీఆర్..డైరెక్టర్ జనరల్ డా.నరేంద్రకుమార్..
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 30,2021:సిటిజన్ చార్టర్ విధానాన్ని అన్నిరాష్ట్రాలు అనుసరించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ సిద్ధమైంది. అందులోభాగంగా రేపటి నుంచి నుంచి ఆగస్టు 15 వరకూస్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఆగస్టు 15 కల్లా ప్రతి పంచాయతీలో సిటిజన్…