Tag: India’s

కోవిడ్ కేసులు, మరణాలు ప్రపంచంలోనే అతి తక్కువ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ భారతదేశం డిసెంబర్ 7 2020:భారతదేశం ఈ రోజు కీలకమైన మైలురాయిని చేరుకుంది. దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 4 లక్షలకంటే తక్కువకు ( 3,96,729) చేరింది. ఇది మొత్తం కోవిడ్ పాజిటివ్…

60 లక్షలకు పైగా కోలుకున్న బాధితులతో మరోమైలురాయి దాటిన భారత్

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,అక్టోబర్ 11,2020:భారత దేశం ఈ రోజు మరీ మైలురాయి దాటింది. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 60 లక్షలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే 60, 77, 976 గా నమోదైంది.…