పాకిస్థాన్ మెడికల్ వీసాలు ఏప్రిల్ 29తో ముగియనున్నాయి : భారత వీసా నిబంధనల్లో కీలక మార్పులు..
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 26, 2025 : పాకిస్థాన్కు చెందిన రోగులకు భారత్లో వైద్య చికిత్స కోసం జారీ చేసిన మెడికల్ వీసాల గడువు ఏప్రిల్ 29, 2025తో సమాప్తం కానుంది.