కృత్రిమ మేధ, సోషల్ మీడియాపై ఒంగోలులో జర్నలిస్టులకు అవగాహన సదస్సు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఒంగోలు, జూన్ 25 : ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 36వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని, ఒంగోలు నగరంలో మంగళవారం ‘కృత్రిమ మేధ – సోషల్ మీడియా-వాస్తవాల నిర్ధారణ’ అనే కీలక…