Kalprivriksha vahanam |కల్పవృక్ష వాహనంపై సప్తగిరీశుడి రాజసం
365తెలుగుడాట్ కామ్ లైన్ న్యూస్,తిరుమల,ఫిబ్రవరి 8,2022: రథసప్తమి సందర్బంగా మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో సప్తగిరీశుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై అభయమిచ్చారు.