Tag: Latest 365telugu.com news

Fun88 కోసం డారెన్ సామీ న్యూ క్యాంపెయిన్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, అక్టోబర్ 17,2022: ప్రముఖ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫన్‌ 88 భారతీయ మార్కెట్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు సిద్ధమౌతోంది. అందుకోసం పెట్టుబడులను సైతం పెంచే పనిలో పడింది. నూతన వినియోగదారులను ఆకర్షించడంతో పాటు…

వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ రాబడుతున్న”కాంతారా” మూవీ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 17,2022: వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసిన కన్నడ చిత్రం కాంతారా- హిందీ, తమిళం, తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ…

హోమ్ డివైసెస్ ను నియంత్రించేందుకు ఐప్యాడ్‌ను స్మార్ట్ డిస్‌ప్లేగా మార్చనున్న ఆపిల్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, అక్టోబర్16,2022: ఆపిల్ తన ఐప్యాడ్‌ను స్మార్ట్ డిస్‌ప్లే, స్పీకర్‌గా మార్చడానికి కృషి సిద్ధమౌతోంది. అది Facebook పోర్టల్ లేదా అమెజాన్ ఎకో షో స్మార్ట్ హోమ్ పరికరాల వలె పని చేస్తుంది. బ్లూమ్‌బెర్గ్…

సికింద్రాబాద్ లో బక్లావా కింగ్ న్యూ స్టోర్ ప్రారంభం

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 15,2022: హైదరాబాద్ లో పేరుగాంచిన బక్లావా కింగ్ స్వీట్ తమ 3వ స్టోర్ ను సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ లో ఏర్పాటు చేసింది. సినమాటోగ్రఫి మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరై…

గర్భిణీలు కాకరకాయ తినొచ్చా..? తింటే ఏమౌతుంది..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్14,2022: చేదుగా ఉండే కాకరకాయ ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తుంది. చేదుగా ఉన్నా విలువైన పోషకాలుంటాయి. కాబట్టి వారానికి ఒక్కసారైనా తినాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో కాకరకాయ తినాలని చెబుతు…

నామినేషన్ దాఖలు చేసిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,మునుగోడు,అక్టోబర్11,2022: బిజెపి మద్దతుతో మునుగోడు ఉప ఎన్నికల బరిలోకి దిగేందుకుసిద్ధమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికకు సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 40 వేల మంది…

సాంకేతిక విద్యా సంస్థల్లో ఎక్కువ మంది బాలికలు నమోదు కావాలి: ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,చండీగఢ్,అక్టోబర్ 9,2022:దేశ ప్రగతికి మరింత ఊతమిచ్చేలా సాంకేతిక విద్యా సంస్థల్లో బాలికల సంఖ్యను పెంచాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం అన్నారు.చండీగఢ్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల (పిఇసి) శతాబ్ది సంవత్సర వేడుకల 52వ స్నాతకోత్సవం…