Tag: latest 365telugu.com online news

బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అహ్మదాబాద్, నవంబర్ 1,2022: గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనలో 40 మంది మహిళలు, 34 మంది చిన్నారులు సహా 134 మంది మరణించారు.

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణం ఇదే..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, న్యూఢిల్లీ, నవంబర్ 1,2022:పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు తగ్గాయి. కొత్త ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం ప్రారంభం..ఎక్కడంటే..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 30,2022: రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లోని నాథ్‌ద్వారాలో 369 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని “విశ్వాస్ స్వరూపం” అని పిలుస్తారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అతిపెద్ద శివుని విగ్రహాన్ని జాతికి అంకితం ఇవ్వనున్నారు. తత్…

One UI 5.0ని వెర్షన్‌ ని విడుదల చేసిన Samsung Galaxy

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, అక్టోబర్ 30,2022:టెక్ దిగ్గజం శాంసంగ్, ఇప్పటికే తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల కోసం Android 13 ఆధారంగా One UI 5.0, స్థిరమైన వెర్షన్‌ను విడుదల చేసింది

ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ ‘ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్’ ఫీచర్ త్వరలో రానుంది .

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, అక్టోబర్ 30,2022:పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిరోధించడానికి 'ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్' ఫీచర్‌ను ఇటీవల ప్రకటించిన ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది.

త్వరలో ట్విటర్ కొత్తమార్గదర్శకాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా, అక్టోబర్ 29,2022: ట్విట్టర్‌ని ఎలోన్ మస్క్ టేకోవర్ చేసిన వెంటనే ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్‌లు పరాగ్ అగర్వాల్, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ

ప్రతిక్షణం సంతోషంగా గడపడం ఎలా..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 29,2022: అవకాశం అనేది ఆకాశం నుంచి రాదు. అరచేతి గీతల్లో ఉండదు. అలసిపోని గుండెల్లో నుంచి వస్తుంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో అసలు నిజాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 28,2022: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసు పూటకోమలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోనికి వచ్చాయి. అవేంటంటే.. ? టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు బేరసారాల కేసు రిమాండ్ నివేదికలో కీలక…

రూ. 70 లక్షలు నగదును సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 28,2022: లెక్కల్లో చూపని నగదును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు పట్టుకున్నారు. గురువారం రాత్రి ద్వారకాపురి కాలనీలో