Tag: Latest AP NEWS

టిటిడి ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, డిసెంబర్21,2022: ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందినట్లు ప్రకటించిన డాక్టర్లు.

జీ-20 సదస్సు పై ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి ,డిసెంబర్ 9,2022:జీ-20 సదస్సు పై ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్…

శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 7 డిసెంబర్ 2022: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని వార్షిక కార్తీక దీపోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది.

చెరువులోపడితండ్రి కొడుకు మృతి,కొడుకు మృతదేహం లభ్యం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 6,2022: తిరుపతి జిల్లా ఓజిలి మండలం గ్రద్దకుంటలో సోమవారం సాయంత్రం తండ్రీకొడుకులు చెరువులో గల్లంతైన విషాద సంఘటన చోటుచేసుకుంది. 

లారీ కారు ఢీ.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పల్నాడు,డిసెంబర్ 4,2022:పల్నాడు రొంపిచెర్ల సమీపంలో లారీ,కారు ఢీకొనడంతో ఆదివారం తెల్లవారుజామున నార్కెట్‌పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఏపీకి రానున్న రాష్ట్రపతి ముర్ము

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 4,2022: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించ నున్నారు,

శీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,4 డిసెంబర్ 2022: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు.

ఫుడ్‌ పాయిజన్‌తో 80 మంది విద్యార్థులు అస్వస్థత

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అనంతపురం,డిసెంబర్ 3,2022: ఫుడ్ పాయిజన్ కావడంతో అనంతపురం జిల్లా సింగనమల కస్తూర్భా విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,డిసెంబర్ 3,2022: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.