Tag: Latest breaking news

ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ సర్కారు కఠిన చర్యలు

మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మి, డీసీహెచ్ఎస్ ఝాన్సీలక్ష్మిలపై బదిలీ వేటు ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు బాధ్యులపై చర్యలతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…