టీటీడీకి మహేంద్ర జీపు విరాళం
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,తిరుమల,జూలై 10,2022:తిరుమల శ్రీవారికి ఆదివారం మహేంద్ర జీపు విరాళంగా అందింది. టిటిడి బోర్డు సభ్యులు నందకుమార్ రూ.10.26 లక్షల విలువైన జీపును అందజేశారు.
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,తిరుమల,జూలై 10,2022:తిరుమల శ్రీవారికి ఆదివారం మహేంద్ర జీపు విరాళంగా అందింది. టిటిడి బోర్డు సభ్యులు నందకుమార్ రూ.10.26 లక్షల విలువైన జీపును అందజేశారు.