తెలంగాణలో పెరిగిన డెంగ్యూ కేసులు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 21,2022: తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి.ప్రభుత్వ జ్వర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఔట్ పేషెంట్ల (ఓపీ) సంఖ్య పెరిగింది. "పరీక్షలో దాదాపు 1,000 మందికి పైగా…