Tag: latest national news

ఫ్రాడ్ అవేర్‌నెస్ వీక్: సైబర్ మోసాలను నిరోధించే పనిలో ప్రముఖ కంపెనీలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 17,2022: పరిశ్రమల అంతటా వేగవంతమైన డిజిటల్ స్వీకరణ నేపథ్యంలో ప్రపంచం మారిపోయింది. అయితే, ఈ పరిణామం కొత్త బెదిరింపులను కూడా తీసుకువచ్చింది, ఇది పెరుగుతున్న సైబర్‌టాక్‌లకు దారితీసింది.

యు-స్టైల్ కలర్ ఆధారిత థీమ్‌లను తీసుకొచ్చిన గూగుల్ క్రోమ్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 16,2022: గూగుల్ తన క్రోమ్ కానరీకి మెటీరియల్ యు-స్టైల్ కలర్ ఆధారిత థీమ్‌లను తీసుకువచ్చింది, ఇది టెక్ దిగ్గజం బ్రౌజర్ ప్రయోగాత్మక వెర్షన్.

న్యూ క్యాంపెయిన్ ను ప్రారంభించిన ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, నవంబర్16,2022: ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ABHICL)ముఖ్యమైన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ

పదివేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,నవంబర్ 15,2022:అమెజాన్ ఈ వారం నుంచి కార్పొరేట్,టెక్నాలజీ పాత్రలలో సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగించాలనే యోచిస్తున్నట్లు సమాచారం .

వైద్యుల నిర్లక్ష్యంతో మూడు నెలల చిన్నారి మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్‌,నవంబర్ 15,2022: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో వైద్యుల నిర్లక్ష్యంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన మూడు నెలల పాప మృతి చెందిన దారుణ ఘటన చోటుచేసుకుంది.

బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయి..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఇండియా,నవంబర్ 15,2022:ఈ రోజు ప్రధాన నగరలలో బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,360 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 52,760…

కార్తీ ‘జపాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,నవంబర్ 14,2022:కోలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీ తన సోదరుడు సూర్య మద్దతుతో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు

స్మార్ట్‌ఫోన్ ఎగుమతులను13శాతం తగ్గించిన సామ్‌సంగ్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శాన్‌ఫ్రాన్సిస్కో,నవంబర్ 14,2022: వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లను13 శాతం తగ్గించాలని శాంసంగ్ యోచిస్తున్నట్లు సమాచారం.

ప్రసార భారతి సీఈవోగా గౌరవ్ ద్వివేది నియమకం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,నవంబర్ 14,2022: సెలక్షన్ కమిటీ, గౌరవ్ ద్వివేది బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఐదు సంవత్సరాల కాలానికి ప్రసార భారతి