బోర్డు పరీక్షలు వాయిదా…ఎల్శాట్ ఇండియా పరీక్షలను మే 2021కు జరిపిన ఎల్శాక్ గ్లోబల్
365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ,ఏప్రిల్ 29,2021:సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పన్నెండవ తరగతి పరీక్షలను వాయిదా వేయడానికి స్పందనగా ఎల్శాక్ గ్లోబల్ ఇప్పుడు జూన్లో నిర్వహించతలబెట్టిన ఎల్శాట్ 2021ను మే 29 2021తో ఆరంభించి…
