Tag: Mankind Pharma announces donation of Rs 51 crore

రూ. 51కోట్ల విరాళం ప్రకటించిన మ్యాన్‌కైండ్ ఫార్మా

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి31,హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనాపై పోరుకు తమ వంతుగా 51కోట్లు విరాళం అందజేస్తున్నట్లు మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ ప్రకటించింది. ఈ సొమ్మును ఆయా రాష్ట్రాల్లోని సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో…