పాక్లో విజృంభిస్తున్న డెంగ్యూ 27కు చేరిన మృతుల సంఖ్య
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పాకిస్థాన్,సెప్టెంబర్ 21,2022: పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో డెంగ్యూతో 27 మంది మరణించారు, విపత్తు వరదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నీటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి తీవ్రం అవుతూ ఉందనే అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు…