మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి అదనపు ఈవో
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, మార్చి 9,2022: కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 351వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టిటిడి తరపున అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి దంపతులు బుధవారం ఉదయం శేషవస్త్రం సమర్పించారు.