తెలంగాణా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ను సాధించిన హైదరాబాద్కు చెందిన ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధి సిద్ధార్ధ్ మల్లెల
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జూలై8,2021:కూకట్పల్లిలోనిఆకాష్ ఇన్స్టిట్యూట్ విద్యార్ధి సిద్దార్థ్ మల్లెల అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫయర్ ఇన్ బయాలజీ (ఐఓక్యుబీ) పరీక్షలో టాపర్గా నిలిచాడు .భారతీయ జాతీయ స్ధాయి సైన్స్ ఒలింపియాడ్ రెండవ దశ పరీక్ష…