శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు..ఎందుకంటే..?
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,జూలై 23,2022: పవిత్రోత్సవాల్లో ఆగస్టు 7న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్ధు చేసింది. అదేవిధంగా, ఆగస్టు 9న అష్టదళ పాద పద్మారాధనతోపాటు ఆగస్టు 8 నుంచి10వ తేదీ వరకు కల్యా…