టిటిడి స్థానిక ఆలయాల్లో శాస్త్రోక్తంగా గోకులాష్టమి
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, తిరుమల, ఆగస్టు30, 2021:టిటిడి స్థానిక ఆలయాల్లో సోమవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ వేడుకలు ఆయా ఆలయాల్లో ఏకాంతంగా నిర్వహించారు. తిరుచానూరులో…. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి…