Tag: visuals of bridge collapse gujarat

బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అహ్మదాబాద్, నవంబర్ 1,2022: గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనలో 40 మంది మహిళలు, 34 మంది చిన్నారులు సహా 134 మంది మరణించారు.

గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనలో 141మంది మృతి.. ప్రమాదానికి కారణం ఇదే..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అహ్మదాబాద్, అక్టోబర్ 31,2022: గుజరాత్‌లోని మోర్బీలో బ్రిటిష్ కాలం నాటి వంతెన ఆదివారం సాయంత్రం కూలిపోవడంతో 141మంది మరణించారు. దాదాపు 177 మందిని రక్షించగలిగారు. ఈ సంఘటనలో గల్లంతైన వారి కోసం బృందాలు…