PM MODI | యువత క్రీడా రంగంలో రాణించేలా స్ఫూర్తిని కొనసాగిద్దాం: ప్రధాన మంత్రి మోడీ..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,డిసెంబర్ 5, 2021:క్రీడా రంగంలో మన యువతరం రాణించేలా ఇదే వేగాన్ని.. స్ఫూర్తిని కొనసాగిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు దూరదర్శన్ న్యూస్ ట్వీట్పై స్పందిస్తూ పంపిన సందేశంలో..…
