శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, తిరుమల,జనవరి 26,2022:తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 2వ తేదీ నుంచి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని…